పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ: CM రేవంత్

పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ: CM రేవంత్

తెలంగాణ : పెట్టుబడులకు కీలకమైన, సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్​ అన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'పీవీ నర్సింహారావు సంస్కరణల ఫలితాలను నేడు అనుభవిస్తున్నాము. 1994 - 2004 మధ్య చంద్రబాబు కూడా పెట్టుబడులను ఆకర్షించారు. బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్ వంటి దిగ్గజాలను చంద్రబాబు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ అభివృద్ధి చెందాయి. గత పాలకుల మంచి విధానాలను మేమూ కొనసాగిస్తున్నాం' అని అన్నారు.

author

Ganesh Adla

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE